కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశం మార్కాపురంలో నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగనికి విరుద్ధమైన చట్టాలను తెచ్చి ఇబ్బందులకు గురి చేయవద్దని ముస్లింలు కోరుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: