ETV Bharat / state

అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - coroana at adhanki

ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. కరోనా నిర్మూలన కోసం కష్టపడుతున్న వారికి కోవిడ్- 19 టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు.

muncipal workers protest at adhanki
అద్దంకిలో మున్సిపల్ కార్మికులు నిరసన
author img

By

Published : May 14, 2020, 2:05 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు ఆరోగ్య భద్రత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ కరోనా విధులు చేస్తున్నామని చెప్పారు.

తమకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే.. తమ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు ఆరోగ్య భద్రత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ కరోనా విధులు చేస్తున్నామని చెప్పారు.

తమకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే.. తమ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఇదీ చదవండి:

పోతిరెడ్డిపాడుపై విపక్షాల స్పందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.