జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థలు ఈ అవార్డును సంయుక్తంగా ప్రదానం చేస్తున్నాయి. ఫిబ్రవరి 23న దిల్లీలో ప్రముఖల చేతుల మీదుగా ఎమ్మెల్యే సాంబశివరావు అవార్డును అందుకోనున్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎన్టీఆర్ వారధి నిర్మాణం పూర్తి చేయటానికి ఏలూరి విశేష కృషి చేశారు.
ఇదీ చదవండి: కందుకూరులో భద్రతా వారోత్సవాలు