ETV Bharat / state

ఆ వాహనాలు ఎవరివో నాకు తెలియదు: ఎమ్మెల్యే మధుసూదన్ - తన వాహనాన్ని ఆపి పరిశీలించారని తెలిపిన ఎమ్మెల్యే మధుసూదన్

బెంగళూరు నుంచి కనిగిరికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో... ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో తన వాహనాన్ని ఆపి పరిశీలించారని కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ తెలిపారు. తన వాహనం వెనుక వచ్చిన వాహనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

kanigiri mla speaks to media on making false alligations against his vehicles
బెంగుళూరు నుంచి వస్తున్న సమయంలో తన వాహనం వెనక వచ్చిన వాహనాలు ఎవరివో తెలియవన్న ఎమ్మెల్యే మధుసూదన్
author img

By

Published : Apr 16, 2020, 10:37 AM IST

బెంగళూరు నుంచి కనిగిరికి తిరిగి వెళ్తున్న సమయంలో... మదనపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తన వాహనాన్ని ఆపి పరిశీలించారని కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ తెలిపారు. తన వాహనం వెనకాల వచ్చిన మరికొన్ని వాహనాలు తనవేనంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని అన్నారు. ఆ వాహనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

బెంగళూరు నుంచి కనిగిరికి తిరిగి వెళ్తున్న సమయంలో... మదనపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తన వాహనాన్ని ఆపి పరిశీలించారని కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ తెలిపారు. తన వాహనం వెనకాల వచ్చిన మరికొన్ని వాహనాలు తనవేనంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని అన్నారు. ఆ వాహనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కరోనాపై పోరుకు సిద్ధం: కలెక్టర్ పోలా భాస్కర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.