ETV Bharat / state

జిల్లాలో మరో ఇద్దరికి కరోనా.. 40కి చేరిన కేసుల సంఖ్య

author img

By

Published : Apr 11, 2020, 7:37 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అధికారులు శ్రమిస్తున్నారు.

జిల్లాలో మరో ఇద్దరికి కరోనా.. 40కి చేరిన కేసుల సంఖ్య
జిల్లాలో మరో ఇద్దరికి కరోనా.. 40కి చేరిన కేసుల సంఖ్య

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పంజా విసురుతోంది. కరోనా కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా మరో రెండు పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దిల్లీ నుంచి మార్కాపురం వచ్చిన ఓ యువకునికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అధికారులు బాధితున్ని ఒంగోలు రిమ్స్​కు తరలించారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరుకుంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పంజా విసురుతోంది. కరోనా కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా మరో రెండు పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దిల్లీ నుంచి మార్కాపురం వచ్చిన ఓ యువకునికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అధికారులు బాధితున్ని ఒంగోలు రిమ్స్​కు తరలించారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరుకుంది.

ఇదీ చూడండి:

కోతులకు ఆహారం అందించిన స్వచ్ఛంద సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.