ETV Bharat / state

కందుకూరు, అద్దంకిలో పౌరసరఫరా గోదాములు సీజ్ - కందుకూరు, అద్దంకిలో పౌరసరఫరా గోదాములు సీజ్ తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో గోనె సంచుల కొనుగోళ్లు, సరఫరాలో అక్రమాలు జరిగాయంటూ.. రాష్ట్ర సౌర సరఫరాల కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లటంతో జిల్లా అధికారులు ధర్యాప్తు ప్రారంభించారు. మార్కెట్‌ యార్డుల ఆవరణలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాములను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.

civi supplies godowns seazed in prakasam district
కందుకూరు, అద్దంకిలో పౌరసరఫరా గోదాములు సీజ్
author img

By

Published : Dec 18, 2020, 6:04 PM IST

ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకిలో ఉన్న పౌరసరఫరా గోదాముల్లో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. ధాన్యం, కందులు, సజ్జలు వంటివి కొనుగోలు కోసం.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గోనె సంచులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే సరఫరా చేసిన గోనె సంచుల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు వెళ్లటంతో.. జిల్లా అధికారులు అప్రమత్తమై గోదాములు సీజ్‌ చేశారు. పౌర సరఫరాల గోదాములే కాకుండా, మార్కెఫెడ్ , వ్యవసాయ శాఖలకు చెందిన గోదాములనూ సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకిలో ఉన్న పౌరసరఫరా గోదాముల్లో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. ధాన్యం, కందులు, సజ్జలు వంటివి కొనుగోలు కోసం.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గోనె సంచులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే సరఫరా చేసిన గోనె సంచుల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు వెళ్లటంతో.. జిల్లా అధికారులు అప్రమత్తమై గోదాములు సీజ్‌ చేశారు. పౌర సరఫరాల గోదాములే కాకుండా, మార్కెఫెడ్ , వ్యవసాయ శాఖలకు చెందిన గోదాములనూ సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్​... మంత్రి నుంచి ఫోన్​...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.