ETV Bharat / state

లాక్​డౌన్​ మరచిన ప్రజలు... చక్కదిద్దిన ఎస్సై - chirla latest news

చీరాలలో ఏర్పాటు చేసిన మార్కెట్​కు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని రద్దీని క్రమబద్ధీకరించారు.

chirala si controlled sunday market in jandrapeta
పరిస్థితిని చక్కదిద్దుతున్న చీరాల ఎస్సై
author img

By

Published : May 3, 2020, 2:10 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. జాండ్రపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మార్కెట్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.​ ఆదివారం కావడం వల్ల చేపలు, మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. విషయం తెలుసుకున్న చీరాల ఒకటవ పట్టణ ఎస్సై సురేష్.. తానే స్వయంగా పరిస్థితిని చక్కదిద్దారు. అంతా.. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా చీరాలలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. జాండ్రపేటలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మార్కెట్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.​ ఆదివారం కావడం వల్ల చేపలు, మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. విషయం తెలుసుకున్న చీరాల ఒకటవ పట్టణ ఎస్సై సురేష్.. తానే స్వయంగా పరిస్థితిని చక్కదిద్దారు. అంతా.. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి:

'మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా పంట ఉత్పత్తుల సమాచారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.