ETV Bharat / state

చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ డయాలసిస్ సేవలు..! - చీరాల ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన డయాలసిస్ సేవలు

ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ఉత్తమంగా ఉంటున్నాయి.  గతంలో ఈ సేవల కోసం బాధితులు గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు చీరాలలోనే నాణ్యమైన సేవలు అందటంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

chirala-kidney-dialysis-centre
చీరాల ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన డయాలసిస్ సేవలు
author img

By

Published : Dec 7, 2019, 8:52 PM IST

ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల కిడ్నీ బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తోంది. ఇక్కడికు చీరాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. 2016 అక్టోబర్ 31న అప్పటి ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇక్కడ వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డయాలసిస్ కేంద్రం పనిచేస్తుంది. ఒక వైద్యుడితో పాటు 12 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 111 మంది ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. డాక్టర్ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. 2 వారాలకోసారి సంబంధిత వైద్య నిపుణులు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తుంటారు. గత ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2,500 రూపాయల పింఛను ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని 10వేలకు పెంచింది. బాధితులు ఆధార్ బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తే... ఈ కేంద్రం ప్రతినిధులే ఆన్​లైన్​లో వాటిని పొందుపరుస్తారు. అనంతరం బాధితుల ఖాతాలో ప్రతినెల పింఛన్ జమ అవుతుంది.

చీరాల ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన డయాలసిస్ సేవలు

ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల కిడ్నీ బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తోంది. ఇక్కడికు చీరాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. 2016 అక్టోబర్ 31న అప్పటి ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇక్కడ వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డయాలసిస్ కేంద్రం పనిచేస్తుంది. ఒక వైద్యుడితో పాటు 12 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 111 మంది ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. డాక్టర్ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. 2 వారాలకోసారి సంబంధిత వైద్య నిపుణులు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తుంటారు. గత ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2,500 రూపాయల పింఛను ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని 10వేలకు పెంచింది. బాధితులు ఆధార్ బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తే... ఈ కేంద్రం ప్రతినిధులే ఆన్​లైన్​లో వాటిని పొందుపరుస్తారు. అనంతరం బాధితుల ఖాతాలో ప్రతినెల పింఛన్ జమ అవుతుంది.

చీరాల ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన డయాలసిస్ సేవలు

ఇవీ చదవండి..

అమెజాన్​లో.. అడవి ఆడబిడ్డల ఉత్పత్తులు

Intro:FILE NAME : AP_ONG_41_05_KIDNEY_DIALYSIS_CENTER_PKG_VISU_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రభుత్వ ఆసుపత్రిల్లో మిగతా వైద్యం మాటేలా ఉన్నా... డయాలసిస్ సేవలు మాత్రం నాణ్యంగా అందుతున్నాయి.... గతంలో ఈ సేవలుకోసం భాదితులు గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు... ప్రకాశం జిల్లా చీరాల లోని ఏరియా వైద్యశాలలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ అపన్నులకు సంజీవినిగా మారింది...

వాయిస్ ఓవర్ : ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల కిడ్నీ బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తుంది... ఇక్కడ అందిస్తున్న నాణ్యమైన సేవలు కారణంగా చరాలు పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు శివారు మండలాల నుంచి కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకున్న చీరాల రోగులకు ఆపన్నహస్తం గా మారింది 2016 అక్టోబర్ 31న అప్పటి ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస రావు చేతులమీదుగా వైద్యశాలలో సేవలు ప్రారంభమయ్యాయి ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించారు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచుతారు 13 మందికి గాయాలు సేవలు ఏర్పాటు చేశారు ఉదయం 6 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు కేంద్రం నిరంతరాయంగా పని చేస్తుంది కేంద్రం లోని వైద్యుడు మేనేజర్తో పాటు 12 మంది సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు చీరాల ప్రారంభ సమయంలో 15 మంది సేవలు సంతృప్తిగా ఉండడంతో వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం 111 మంది ఇక్కడ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు చీరాల పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పర్చూరు ఇంకొల్లు ఒంగోలు గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు వైద్యులు హేమంత్ కుమార్ మేనేజర్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది రెండు వారాలకు ఒకసారి సంబంధిత వైద్య నిపుణులు వచ్చి బాధ్యతలు పరిస్థితిని పరిశీలిస్తుంటారు సమయంలో బాధ్యతలు ఇబ్బంది పడకుండా వినోదం కోసం కూడా ఏర్పాటు చేశారు కిడ్నీ బాధితులకు అండగా నిలవడంతో పాటు గత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా పింఛన్ అందజేస్తున్నారు అప్పట్లో 2500 ఇచ్చేవారు ఆ మొత్తం పెంచారు ప్రస్తుతం ప్రభుత్వం పది వేలకు పెంచింది బాధితులు ఆధార్ బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పిస్తే సరిపోతుంది కేంద్రం ప్రతినిధులు వైద్యశాల పర్యవేక్షకులు ఆన్లైన్లో పొందుపరుస్తారు ఆ తర్వాత వారి అర్హతలను బట్టి బాధితులు ఖాతాలో ప్రతినెల మొత్తం జమ అవుతుంది...


Body:1.నాగశ్రీను- కిడ్నీ బాధితుడు.
2.విజయ- భాధితురాలు,బాపట్ల.
3. రాజు శ్రీనివాసరెడ్డి, కిడ్నీ బాధితుడు, బాపట్ల.
4. ఏ.శ్రావణ్ కుమార్, నోడల్ అధికారి కిడ్నీ డయాలసిస్, చీరాల.
5.హేమంత్ కుమార్, వైద్యుడు.
6. తిరుపాల్, సూపర్నిడెంట్, ఏరియావైద్యశాల,చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.