ETV Bharat / state

జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

​​​​​​​ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురంలో జ్వరం కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. 3 రోజులుగా జ్వరం వస్తుండడం వల్ల తల్లిదండ్రులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడం వల్ల వైద్యుల సలహా మేరకు ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

author img

By

Published : Nov 27, 2019, 9:59 AM IST

boy-dead-for-fever
boy-dead-for-fever
జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

ఇవీ చదవండి:

జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

ఇవీ చదవండి:

రైతు భరోసా ఆలస్యంపై సీఎం ఆగ్రహం

.

AP_ONG_21_27_JWARAM TO BALUDU MRUTI_AVB_AP10135 సెంటర్-- గిద్దలూరు రిపోర్టర్ --చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా, కంభం మండలం, సైదాపురం గ్రామంలో తీవ్ర జ్వరంతో 6 సంవత్సరాల బాలుడు మృతి.గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం వస్తుండడంతో తల్లిదండ్రులు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు కానీ పరిస్థితి పరిస్థిత తీవ్రం కావడంతో డాక్టర్ సలహా మేరకు ఒంగోలు తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు.అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడు తీవ్ర జ్వరంతో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.