అగ్రిగోల్డ్ బాధితులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్కు క్యూ కట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కోసం బాధితులు అర్జీలు పెట్టుకోవాలని పుకార్లు రావడంతో.. వేలసంఖ్యలో బాధితులు కలెక్టరేట్కు చేరుకున్నారు. బాధితులు ఇచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు. పుకార్ల వల్ల రోజు కూలీ పొగొట్టుకుని... ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని మరీ వచ్చామని బాధితులు వాపోయారు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఇదీచూడండి.ఒంగోలులో అట్టహాసంగా బ్యాండ్ పోటీలు