ETV Bharat / state

తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

author img

By

Published : Jan 21, 2020, 11:16 AM IST

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

Vice President at a function with Telugu poets
తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి
తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కవులు రచయితలు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని వెంకయ్యనాయుడుతో చర్చించారు. అనంతరం కవులు రచయితలతో కలిసి భోజనం చేశారు.

తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కవులు రచయితలు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని వెంకయ్యనాయుడుతో చర్చించారు. అనంతరం కవులు రచయితలతో కలిసి భోజనం చేశారు.

ఇదీ చదవండి:

త్వరలోనే... విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు

Intro:AP_NLR_05_20_UPARSTARPATHI_ON_TELUGU_RAJA_AP10134
V.Praveen EJS Trainee
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు,కవులతో నిర్వహించిన కార్యగోష్టిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు...కవులు రచయితలు తెలుగు భాషను అభివృద్ధి కోసం కృషి చేయాలని వెంకయ్య నాయుడుతో చర్చించారు..అనంతరం కవులు రచయితలతో
కలిసి భోజనం చేశారు...


Body:నెల్లూరు


Conclusion:బి రాజా 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.