ETV Bharat / state

బైకును ఢీకొన్న టెంపో.. ఇద్దరు మృతి - బైకును టెంపో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి

బైకును టెంపో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం నాదేండ్లవారి కండ్రిగ వద్ద జరిగింది.

two persons died in accident at nadenlavari kandriga nellore district
బైకును ఢీకొన్న టెంపో.. ఇద్దరు మృతి
author img

By

Published : Sep 28, 2020, 9:21 PM IST

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనపై తడ మండలంలోని నిప్పో కంపెనీకి వెళ్తున్నారు.

ఈ క్రమంలో నాదేండ్లవారి కండ్రిగ వద్ద వాళ్ల బైకును టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనపై తడ మండలంలోని నిప్పో కంపెనీకి వెళ్తున్నారు.

ఈ క్రమంలో నాదేండ్లవారి కండ్రిగ వద్ద వాళ్ల బైకును టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

విశాఖలో చైన్​ స్నాచింగ్​ ముఠాల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.