ETV Bharat / state

రైతుల దీక్షకు మద్దతుగా లాంతర్ల ఎగరవేసిన తెదేపా నాయకులు - nellore district latest news

అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా తెదేపా మాజీ ఎమ్మెల్యే కురుగొందల రామకృష్ణ ఆధ్వర్యంలో లాంతర్లను ఎగురవేశారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం రైతుల దీక్షను గుర్తించి న్యాయం చేయాలని ఆయన అన్నారు.

లాంతర్లను ఎగరేస్తున్న తెదేపా నాయకులు
లాంతర్లను ఎగరేస్తున్న తెదేపా నాయకులు
author img

By

Published : Oct 12, 2020, 6:39 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా తెదేపా నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో లాంతర్లకు ఎగురవేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 300 రోజులుగా రైతులు చేపట్టిన దీక్షను వైకాపా ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని రామకృష్ణ కోరారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా తెదేపా నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో లాంతర్లకు ఎగురవేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 300 రోజులుగా రైతులు చేపట్టిన దీక్షను వైకాపా ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని రామకృష్ణ కోరారు.

ఇదీ చదవండి

నెల్లూరులో జంట హత్యలు..పీఎస్​లో లొంగిపోయిన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.