ETV Bharat / state

'దళితులను వేధింపులకు గురి చేస్తున్నారు' - doctor sudhakar taja news

రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల దారుణంగా వ్యవహరిస్తుందని తెదేపా నేత జన్ని రమణయ్య విమర్శించారు. డాక్టర్ సుధాకర్​పై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరులోని అంబేద్కర్ కూడలి వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

tdp leaders round tables meeting in nellore dst about doctor sudhakar
tdp leaders round tables meeting in nellore dst about doctor sudhakar
author img

By

Published : Jun 2, 2020, 5:26 PM IST

వైకాపా ప్రభుత్వం దళితులను వేధింపులకు గురి చేస్తోందని తెదేపా నేత జన్ని రమణయ్య విమర్శించారు. దళిత డాక్టర్ సుధాకర్​కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్​లో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దళితుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని జన్ని రమణయ్య ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయించటం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. సౌకర్యాలు లేవని అడిగిన డాక్టర్ సుధాకర్​ను మతిస్థిమితం లేనివాడిగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు.

వైకాపా ప్రభుత్వం దళితులను వేధింపులకు గురి చేస్తోందని తెదేపా నేత జన్ని రమణయ్య విమర్శించారు. దళిత డాక్టర్ సుధాకర్​కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్​లో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దళితుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని జన్ని రమణయ్య ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయించటం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. సౌకర్యాలు లేవని అడిగిన డాక్టర్ సుధాకర్​ను మతిస్థిమితం లేనివాడిగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి

శ్రీశైల ఆలయ కుంభకోణం: 24 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.