ETV Bharat / state

'ఉపాధి' బిల్లులు విడుదల చేయాలంటూ తెదేపా ధర్నా - tdp leaders protest at venkatagiri news

ఉపాధి పనుల బిల్లులను వెెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.

ధర్నా చేస్తున్న తెదేపా నాయకులు
author img

By

Published : Nov 6, 2019, 1:52 PM IST

ఉపాధిపని బిల్లును విడుదలచేయాలని తెదేపా నేతల ధర్నా

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. గత ఏడాది చేసిన ఉపాధి పథకం పనులకు సంబంధించి బిల్లులను వెంటనే చెల్లించాలంటూ ర్యాలీ చేశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.

ఉపాధిపని బిల్లును విడుదలచేయాలని తెదేపా నేతల ధర్నా

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. గత ఏడాది చేసిన ఉపాధి పథకం పనులకు సంబంధించి బిల్లులను వెంటనే చెల్లించాలంటూ ర్యాలీ చేశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.

ఇదీ చూడండి

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గంలో గత ఏడాది చేసిన ఉపాధి పథకం పనులకు సంబంధించి బిల్లును వెంటనే చెల్లించాలని కోరుతూ ర్యాలీ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు అది ఫలించకపోతే అమరావతికి వెళ్లి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు పురపాలక మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు వెంకటగిరి డక్కిలి రాపూరు బాలాయపల్లి మండల తెదేపా నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు అనంతరం ఎంపీడీవో తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు


Body:వ్


Conclusion:వ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.