నెల్లూరు జిల్లాలో రేషన్ తీసుకునే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వర్లు పనిచేయక రేషన్ దుకాణాలు వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు. రోజుకు 50 మందికి రేషన్ ఇవ్వాల్చి ఉండగా.. సర్వర్లు పనిచేయక ముగ్గురుకి మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలపడంతో వినియోగదారులు ప్రతిరోజు వచ్చి తిరిగి వెళ్తున్నారు. అయితే ఈ రోజు సర్వర్లు అసలు పని చేయకపోవడం వల్ల దుకాణాల వద్ద వినియోగదారులు పడిగాపులు కాశారు.
ఇవీ చూడండి...