ETV Bharat / state

'ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై విచారణ చేపట్టాలి' - ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై వార్తలు

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై న్యాయ విచారణ చేపట్టాలని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీపతి సతీశ్ డిమాండ్ చేశారు.

ntr fans demands to do investigation in ntr idol removal incident
ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై అభిమానుల ఆగ్రహం
author img

By

Published : Jul 23, 2020, 10:48 AM IST

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించటాన్ని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ తీవ్రంగా ఖండించారు. ఘటన పట్ల ఎన్టీఆర్ అభిమానులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపి విగ్రహం తిరిగి పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించటాన్ని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ తీవ్రంగా ఖండించారు. ఘటన పట్ల ఎన్టీఆర్ అభిమానులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపి విగ్రహం తిరిగి పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.