నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కొత్తగా నిర్మించిన దుకాణాలను ఎమ్మెల్యే సంజీవయ్య ప్రారంభించారు. రోడ్డు పక్కన నేలపై వస్తువులు అమ్ముకునే వారికి 28 దుకాణాలు అప్పగించారు. దీని ద్వారా పురపాలక సంఘానికి రాబడి వస్తుందని.. వ్యాపారులకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చదవండి...
సమాచార హక్కు అమలు చట్టం ప్రధాన కమిషనర్ ఎంపికపై కమిటీ సమావేశం