ETV Bharat / state

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా వార్తలు

ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలో జరిగింది.

men died in raod accident
men died in raod accident
author img

By

Published : May 2, 2021, 3:32 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం శాంతి నగరం సమీపంలో నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై స్కూటర్ అదుపుతప్పి శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సంగం మండలం జంగాల దరువు గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం శాంతి నగరం సమీపంలో నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై స్కూటర్ అదుపుతప్పి శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సంగం మండలం జంగాల దరువు గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అంధుడైనా.. కరోనా మృతురాలిని చూడటానికి వచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.