ఆస్తి తగాదాల కారణంగా అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కలకలం సృష్టించింది. గ్రామంలో ఎకరా 20 సెంట్ల పొలం విషయంలో ఇరువురి మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘర్షణకు కారణమైంది.
మాటా మాటా పెరిగి.. అత్త రుక్మణమ్మపై మరో వ్యక్తితో కలిసి కోడలు లక్ష్మి.. కర్రతో దాడి చేసింది. ఈ ఘటనలో రుక్మిణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: