ETV Bharat / state

ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా

తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ధర్నా చేపట్టారు.

ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా
author img

By

Published : Aug 5, 2019, 5:17 PM IST

ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా

తమకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరుతూ హిజ్రాలు నెల్లూరు జిల్లాలో ధర్నాకు దిగారు. ఇంటి స్థలాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి, కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. జిల్లాలో 900 మంది హిజ్రాలు ఉన్నారని, ఈ ప్రభుత్వమైనా తమకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు!

ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా

తమకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరుతూ హిజ్రాలు నెల్లూరు జిల్లాలో ధర్నాకు దిగారు. ఇంటి స్థలాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి, కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. జిల్లాలో 900 మంది హిజ్రాలు ఉన్నారని, ఈ ప్రభుత్వమైనా తమకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు!

Intro:నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు తాగు సాగు నీటి కోసం కృష్ణా నది మిగులు జలాలను తరలించేందుకు పథకాన్ని ఏర్పాటు చేశారు పథకం నుంచి నీటి విడుదల చేసేందుకు ఎస్ సి నాగరాజు శాసనసభ్యుడు ఆర్థర్ కలిసి పూజ నిర్వహించారు తొమ్మిదవ మోటార్ ద్వారా మొదట నీటిని విడుదల చేశారు అనంతరం ఏడవ మోటార్ల ద్వారా విడుదల చేశారు రెండు మోటార్ల ద్వారా 700 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది ఈ నీరు ru saah సాయంత్రం నాలుగు గంటలకు రెండవ పంపు బ్రాహ్మణ కొట్కూరు పథకానికి చేరనున్నట్లు అధికారులు తెలిపారు నందికొట్కూరు శాసనసభ్యుడు ఆర్థర్ మాట్లాడుతూ తూ కర్నూలు అనంతపురం తాగు సాగు నీటి కోసం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు .
* బైట్ ఎమ్మెల్యే ఆర్థర్ నందికొట్కూరు.


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.