ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరీ.. కేసు నమోదు - నెల్లూరులో బంగారం చోరీ వార్తలు

నెల్లూరు జిల్లా చుంచులూరులో ఓ ఇంట్లో దొంగలు నాలుగు సవర్ల బంగారం చోరీ చేశారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీ.. కేసు నమోదు
తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీ.. కేసు నమోదు
author img

By

Published : Aug 15, 2020, 10:16 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో దువ్వూరు జయదేవ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 4 సవర్ల బంగారం దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సోమయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి ఇంటిని పరిశీలించారు. క్లూస్​ టీం ఆధారాలు సేకరించారు. చోరిీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో దువ్వూరు జయదేవ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 4 సవర్ల బంగారం దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సోమయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి ఇంటిని పరిశీలించారు. క్లూస్​ టీం ఆధారాలు సేకరించారు. చోరిీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:

వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.