ETV Bharat / state

నవజీవన్​ ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Nov 18, 2022, 2:21 PM IST

Fires In Trian: అహ్మదాబాద్​ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్​ ఎక్స్​ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల సమయంలో ట్రైన్‌లోని కిచెన్‌ బోగీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Fire In Train
రైలులో మంటలు
అహ్మదాబాద్ నుంచి చెన్నై బయలుదేరిన నవజీవన్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు

Fire In Train: అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ సమీపంలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌లోని కిచెన్‌ బోగీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే రైలును గూడూరు రైల్వేస్టేషన్‌లో ఆపి.. మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు గంట పాటు రైలు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక రైలు చెన్నైకి బయల్దేరింది. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

అహ్మదాబాద్ నుంచి చెన్నై బయలుదేరిన నవజీవన్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు

Fire In Train: అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ సమీపంలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌లోని కిచెన్‌ బోగీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే రైలును గూడూరు రైల్వేస్టేషన్‌లో ఆపి.. మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు గంట పాటు రైలు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక రైలు చెన్నైకి బయల్దేరింది. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.