ETV Bharat / state

వెలుగోడు అటవీ ప్రాంతంలో కూంబింగ్.. నలుగురు తమిళ కూళీలు అరెస్ట్

author img

By

Published : May 17, 2021, 9:08 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన నలుగురు తమిళ కూలీలను.. అరెస్ట్ చేశారు.

coombing at velugodu forest area
coombing at velugodu forest area


నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అదికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అధికారుల రాకను గమనించిన కొందరు కూలీలు.. అడవిలోకి పారిపోయారు.


నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అదికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అధికారుల రాకను గమనించిన కొందరు కూలీలు.. అడవిలోకి పారిపోయారు.

ఇదీ చదవండి: ప్రకాశం : ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.