ETV Bharat / state

'గతంలో కేటాయించిన విధంగానే ఇళ్లు ఇవ్వాలి'

author img

By

Published : Mar 3, 2020, 5:23 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా నేత పాశం సునీల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు ప్రజా చైతన్య యాత్ర చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించిన 5,103 ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు కేటాయించని కారణంగా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆగ్రహించారు. లబ్ధిదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గత కేటాయింపుల ప్రకారం ఇళ్లు మంజూరు చేయకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

beneficiaries under former MLA pasham Sunil Kumar have protested demanding that the lottery system be given to them in the last government rule.
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారులు నిరసన
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారుల నిరసన

మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారుల నిరసన

ఇవీ చదవండి:

నౌకాదళం.. మురుగు వ్యర్థాలతో సతమతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.