ETV Bharat / state

పేయింగ్​ గెస్ట్​గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు - balaji nagar thefing cases

హాస్టల్​లో పేయింగ్​ గెస్ట్​గా చేరుతుంది... హాస్టల్​లో అందరూ ఆదమరిచిన సమయంలో వారి సొమ్మును కాజేస్తుంది. ఇలా చోరీలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ప్రవల్లిక అనే కి'లేడీ'ని పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. ఆమె వద్ద నుంచి రూ.33 వేలు స్వాధీనం చేసుకున్నారు.

మహిళ అరెస్టు
author img

By

Published : Sep 16, 2019, 5:09 PM IST

పేయింగ్​ గెస్ట్​గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు

హాస్టల్​లో పేయింగ్​ గెస్ట్​గా ఉంటూ చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ప్రవల్లిక నగరంలోని హరనాథపురంలో ఓ హాస్టల్​లో పేయింగ్ గెస్ట్​గా చేరింది. అదే హాస్టల్​లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్​ ఉద్యోగి అయిన సాయి కీర్తి కూడా ఉంటున్నారు. సాయి కీర్తి ఆదమరిచిన సమయంలో ప్రవల్లిక బ్యాగులోని రూ.4 వేల నగదు, ఏటీఎం కార్డు, చరవాణి తీసుకుని పరారైంది. ఏటీఎం నుంచి రూ.25 వేల నగదు సైతం డ్రా చేసింది. సాయికీర్తి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.33 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవల్లిక గతంలోనూ పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు బాలాజీ నగర్​ సీఐ సోమయ్య తెలిపారు.

ఇదీ చూడండి : గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

పేయింగ్​ గెస్ట్​గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు

హాస్టల్​లో పేయింగ్​ గెస్ట్​గా ఉంటూ చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ప్రవల్లిక నగరంలోని హరనాథపురంలో ఓ హాస్టల్​లో పేయింగ్ గెస్ట్​గా చేరింది. అదే హాస్టల్​లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్​ ఉద్యోగి అయిన సాయి కీర్తి కూడా ఉంటున్నారు. సాయి కీర్తి ఆదమరిచిన సమయంలో ప్రవల్లిక బ్యాగులోని రూ.4 వేల నగదు, ఏటీఎం కార్డు, చరవాణి తీసుకుని పరారైంది. ఏటీఎం నుంచి రూ.25 వేల నగదు సైతం డ్రా చేసింది. సాయికీర్తి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.33 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవల్లిక గతంలోనూ పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు బాలాజీ నగర్​ సీఐ సోమయ్య తెలిపారు.

ఇదీ చూడండి : గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

Intro:AP_RJY_87_16_Erra_belli_dyakar_Baditha_Kutumbalu_Paramarsh_AV_AP10023

ETV Bharat : Satyanarayana (RJY CITY)

RJY

( ) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తెలంగాణామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బాధిత కుటుంబాలను పరామర్శించారు.


Body:AP_RJY_87_16_Erra_belli_dyakar_Baditha_Kutumbalu_Paramarsh_AV_AP10023


Conclusion:AP_RJY_87_16_Erra_belli_dyakar_Baditha_Kutumbalu_Paramarsh_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.