ETV Bharat / state

విద్యుత్​ తీగలు పడి 10 గేదెలు మృతి - nellore district latest news

విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి రాఘవరెడ్డిపల్లి పొలాల్లో 11 కేవీ విద్యుత్ తీగలు గేదెలపై పడ్డాయి. విద్యుదాఘాతంతో 10 గేదెలు మరణించాయి. వాటి మీదే ఆధారపడిన పాడి రైతులు.. ఉపాధి పోయిందని ఆవేదనకు గురయ్యారు.

10 buffaloes died due to current shock in nellore district
విద్యుదాఘాతంతో మరణించిన గేదెలు
author img

By

Published : May 31, 2020, 12:00 PM IST

నెల్లూరు జిల్లాలో విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల 10 గేదెలు విద్యుదాఘాతంతో మరణించాయి. విద్యుత్​ తీగలు మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది.

దుత్తలూరు మండలం రాఘవరెడ్డిపల్లి పొలాల్లో 11 కేవీ తీగలు గేదెలపై పడి మృతి చెందాయి. వాటిపైనే ఉపాధి పొందుతున్న పాడి రైతులు.. ఇప్పుడు ఎలా బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు.

నెల్లూరు జిల్లాలో విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల 10 గేదెలు విద్యుదాఘాతంతో మరణించాయి. విద్యుత్​ తీగలు మరమ్మతులు చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది.

దుత్తలూరు మండలం రాఘవరెడ్డిపల్లి పొలాల్లో 11 కేవీ తీగలు గేదెలపై పడి మృతి చెందాయి. వాటిపైనే ఉపాధి పొందుతున్న పాడి రైతులు.. ఇప్పుడు ఎలా బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.