ETV Bharat / state

కర్నూలు జిల్లాలో వైకాపా నేతల సంబరాలు

author img

By

Published : Aug 3, 2020, 8:21 AM IST

మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వైకాపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపా నేతలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ysrcp celebrations
ysrcp celebrations

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వైకాపా ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని వైకాపా నాయకులు పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వైకాపా ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని వైకాపా నాయకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కర్నూలులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.