ETV Bharat / state

నిద్రపోతున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన దుండగులు - crime news in somapuram

ఇంట్లో నిద్ర పోతున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసిన ఘటన కర్నూలు గడివేముల మండలం సోమాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

young-man-murder-in-somapuram-in-karnool
author img

By

Published : Oct 21, 2019, 1:26 PM IST

కర్నూలు సోమాపురంలో యువకుడు దారుణ హత్య

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని సోమాపురం గ్రామంలో వాహబ్ 30 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్ర పోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కత్తులతో తీవ్రంగా దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ చిరంజీవి వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

.

కర్నూలు సోమాపురంలో యువకుడు దారుణ హత్య

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని సోమాపురం గ్రామంలో వాహబ్ 30 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్ర పోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో కత్తులతో తీవ్రంగా దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ చిరంజీవి వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

.

Intro:Ap_knl_141_21_police_ryali_av_Ap10059 పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం లో ర్యాలీ నిర్వహించారు


Body:కర్నూలు జిల్లా పాణ్యం లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పోలీసులు ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుంచి గ్రామంలోని ప్రధాన కూడలి వరకు విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలంటూ ఎస్సై రాకేష్ పిలుపునిచ్చారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.