ETV Bharat / state

పొలం వివాదం.. యువరైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 7, 2020, 7:47 AM IST

కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈరన్న అనే యువరైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అన్మదమ్ములకు పొలం విషయంలో గొడవతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

young farmer suicide attempt in land issue at kurnool district
పొలం వివాదంలో యువరైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈరన్న అనే యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అన్నదమ్ములు ఇద్దరూ పొలం విషయంలో గొడవ పడగా ఈరన్నకు వచ్చే పొలం విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈరన్న అనే యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అన్నదమ్ములు ఇద్దరూ పొలం విషయంలో గొడవ పడగా ఈరన్నకు వచ్చే పొలం విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ముగిసిన భారత్ - రష్యా నౌకాదళ సంయుక్త విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.