కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. కర్నూలులోక్సభ నియోజకవర్గ తెదేపాఅభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా గత 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ మారినట్టకార్యకర్తలు తెలిపారు. రాష్ట్రంలో పెండిగ్ ప్రాజెక్ట్లు పూర్తి కావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టాలని కోట్ల కోరారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తననూ...ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి
'రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం'