ETV Bharat / state

నిరాడంబరంగా ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు - ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు

కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు ముగిశాయి. తుంగభద్ర నదిలో స్వామివారి ఉత్సవమూర్తికి చక్రస్నానం నిర్వహించారు.

urukundha eeranna swamy sravana masa festival celebration in kurnool district
స్వామివారి ఉత్సవమూర్తికి చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు
author img

By

Published : Aug 17, 2020, 5:58 PM IST

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుందలో ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. వేడుకల్లో చివరి ఘట్టాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.

స్వామి వారి పల్లకీని కందుకూరు గ్రామం వద్ద తుంగభద్ర నదికి తీసుకెళ్లారు. ఉత్సవమూర్తికి చక్రస్నానం, అభిషేకాల అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుందలో ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. వేడుకల్లో చివరి ఘట్టాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు.

స్వామి వారి పల్లకీని కందుకూరు గ్రామం వద్ద తుంగభద్ర నదికి తీసుకెళ్లారు. ఉత్సవమూర్తికి చక్రస్నానం, అభిషేకాల అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండిఛ

చుట్టుముట్టిన గోదారమ్మ... భయాందోళనలో లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.