ETV Bharat / state

ఇంటిపై నీటి ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం - నంద్యాలలో ఇంటిపై నీటి ట్యాంకులో వ్యక్తి మృత దేహం

ఇంటిపైనున్న నీటిట్యాంకులో.. ఓ మృత దేహం కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిందీ ఘటన. ఇంట్లోకి నీరు రాకపోవడంతో.. అల్లబకాష్ అనే వ్యక్తి మెకానిక్ ద్వారా పరిశీలించడానికి ప్రయత్నించాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయి.. పోలీసులకు సమాచారమిచ్చాడు.

dead body in water tank
నీటి ట్యాంకులో మృత దేహం
author img

By

Published : Oct 31, 2020, 11:27 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని టీచర్స్ కాలనీ నివాసి అల్ల బకాష్ ఇంటిపైనున్న ప్లాస్టిక్ నీటి ట్యాంకులో.. మృత దేహం లభించింది. మూడు రోజులుగా నీరు రాకపోవడంతో.. మోకానిక్ ద్వారా ట్యాంకును పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

కర్నూలు జిల్లా నంద్యాలలోని టీచర్స్ కాలనీ నివాసి అల్ల బకాష్ ఇంటిపైనున్న ప్లాస్టిక్ నీటి ట్యాంకులో.. మృత దేహం లభించింది. మూడు రోజులుగా నీరు రాకపోవడంతో.. మోకానిక్ ద్వారా ట్యాంకును పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: బొగద వద్ద రోడ్డు ప్రమాదం..లారీ-బొలెరో ఢీ, ఒకరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.