ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు... ఘాట్​ల వద్ద పుష్కరశోభ

author img

By

Published : Dec 1, 2020, 3:58 PM IST

తుంగభద్ర పుష్కరాలకు ఇవాళ చివరి రోజు కావడం వల్ల పుష్క ఘాట్​ల వద్ద పుష్కరశోభ సంతరించుకుంది. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర్‌ ఘాట్‌ వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు.

Tungabhadra Pushkaralu conclude today
తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు... ఘాట్​ల వద్ద పుష్కరశోభ
తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు

తుంగభద్ర పుష్కరాలు ఈ రోజుతో ముగియనున్నాయి. చివరి రోజు కావడం వల్ల పుష్క ఘాట్​ల వద్ద సందడి నెలకొంది. పెద్దసంఖ్యలో భక్తులు స్నానాలకు వస్తున్నారు. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర్‌ ఘాట్‌ వద్ద పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా కనిపించిన ఘాట్లకు.. చివరి రోజు పుష్కరశోభ వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకే స్నానాలకు అధికారులు అనుమతిచ్చారు.

తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు

తుంగభద్ర పుష్కరాలు ఈ రోజుతో ముగియనున్నాయి. చివరి రోజు కావడం వల్ల పుష్క ఘాట్​ల వద్ద సందడి నెలకొంది. పెద్దసంఖ్యలో భక్తులు స్నానాలకు వస్తున్నారు. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర్‌ ఘాట్‌ వద్ద పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా కనిపించిన ఘాట్లకు.. చివరి రోజు పుష్కరశోభ వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకే స్నానాలకు అధికారులు అనుమతిచ్చారు.

ఇదీ చూడండి:

సాయంత్రం హారతితో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.