ETV Bharat / state

'పొగాకుకు దూరంగా ఉందాం-ఆరోగ్యాన్ని కాపాడుకుందాం'

పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో 'పొగాకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : May 31, 2019, 1:30 PM IST

'పొగాకుకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం'
'పొగాకుకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం'

'పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని' కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా విద్యార్థులు చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థులు, ఉద్యోగులచే పొగాకుకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారపేట వరకు సాగింది.

'పొగాకుకు దూరంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం'

'పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని' కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా విద్యార్థులు చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థులు, ఉద్యోగులచే పొగాకుకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారపేట వరకు సాగింది.

ఇవీ చదవండి..

'అంగన్వాడి సిబ్బందికి చరవాణి ద్వారా వేధింపులు'

Intro:ap_vsp_77_30_paderu_lo_bjp_srenulu_harshathirekham_av_c11

యాంకర్: విశాఖ మన్య కేంద్రం పాడేరులో బీజేపీ శ్రేణులు హర్షా రేఖ ర్యాలీ నిర్వహించారు నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి బిజెపి కి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ప్రధాన కూడలి వద్ద బాణాసంచా పేలుస్తూ కదంతొక్కారు మోడీ తోని భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని కార్యకర్తలు నాయకులు పాడేరు లో ర్యాలీలో పాల్గొన్నారు
శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.