ETV Bharat / state

ప్రమాదవశాత్తు మూడు గడ్డి వాములు దగ్ధం - FIRE ACCIDENT NEWS IN KURNOOL DISTRICT

ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి గడ్డి వాములు దగ్ధమైన ఘటన కర్నూలు జిల్లా వెంకటగిరిలో జరిగింది. దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.

ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్ధం
ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్ధం
author img

By

Published : Mar 17, 2021, 9:36 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరిలో ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దమయ్యాయి. గ్రామ శివారులో ఉన్న ఉరుకుందు, నరసింహులు, తిక్కన అనే రైతులకు చెందిన గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి.

ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దం
ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దం

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగినట్లు రైతులు పేర్కొన్నారు. గడ్డివాముల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ వద్ద నిప్పులు వచ్చిన నిప్పులతోనే ప్రమాదం జరిగినట్లు రైతులు చెప్పారు.

ఇవీ చదవండి:

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరిలో ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దమయ్యాయి. గ్రామ శివారులో ఉన్న ఉరుకుందు, నరసింహులు, తిక్కన అనే రైతులకు చెందిన గడ్డివాములు అగ్నికి ఆహుతి అయ్యాయి.

ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దం
ప్రమాదవశాత్తు మూడు గడ్డివాములు దగ్దం

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగినట్లు రైతులు పేర్కొన్నారు. గడ్డివాముల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ వద్ద నిప్పులు వచ్చిన నిప్పులతోనే ప్రమాదం జరిగినట్లు రైతులు చెప్పారు.

ఇవీ చదవండి:

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.