ETV Bharat / state

కర్నూలు జిల్లాలో మూడు ఆలయాల్లో చోరీ - కర్నూలు వార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దొంగలు చెలరేగిపోయారు. మూడు ఆలయాల్లో బంగారు, వెండి అభరణాలు అపహరించారు.

కర్నూలు జిల్లాలో మూడు ఆలయాల్లో చోరి
కర్నూలు జిల్లాలో మూడు ఆలయాల్లో చోరి
author img

By

Published : Oct 7, 2020, 10:52 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో దొంగలు చెలరేగిపోయారు. సిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల, వెంకటాపురం, ఆళ్లగడ్డ మండలంలోని బత్తలూరు గ్రామాల్లోని మూడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. దాదాపు పది కేజీల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సిరివెళ్ల ఎస్సై సూర్యమౌళి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఒక ఆలయంలోని సీసీ ఫుటేజీలో లభించినట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో దొంగలు చెలరేగిపోయారు. సిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల, వెంకటాపురం, ఆళ్లగడ్డ మండలంలోని బత్తలూరు గ్రామాల్లోని మూడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. దాదాపు పది కేజీల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సిరివెళ్ల ఎస్సై సూర్యమౌళి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించి విచారణ ప్రారంభించారు. దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఒక ఆలయంలోని సీసీ ఫుటేజీలో లభించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.