ETV Bharat / state

ఎమ్మిగనూరులో కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప విభాగం పరిధిలో ఎమ్మిగనూరులో ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు నిర్వహించి 1152 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులు సరిహద్దు మండలాల్లోని గ్రామాలకు అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు చేశారు. వారిలో నలుగురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేశ్ కుమార్ చెప్పారు.

author img

By

Published : Mar 9, 2020, 11:40 AM IST

The police were charged with possession of illicit liquor
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇదీ చూడండి:నంద్యాలలో మహిళా దొంగ అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.