ETV Bharat / state

నంద్యాలలో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై వాగ్వాదం - నంద్యాల తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై తెదేపా అభ్యంతరం

తమ పార్టీ అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారని తెదేపా నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం తొమ్మిదో వార్డు కౌన్సిలర్​గా.. వైకాపా నేత ఏకగ్రీవంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

tdp leaders objection on nandyala 9th ward counsellor unanimous
నంద్యాలలో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై వాగ్వివాదం
author img

By

Published : Mar 4, 2021, 7:02 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై వాగ్వివాదం జరిగింది. తమ పార్టీ అభ్యర్థి బి.హసీనా సంతకం ఫోర్జరీ చేసి.. నామినేషన్ ఉపసంహరించారని తెదేపా నాయకులు ఆరోపించారు.

గెలుపు కోసం వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థితో ఎన్నికల అధికారి ఫోన్​లో మాట్లాడి అభిప్రాయం కనుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి అధికార పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఏకగ్రీవంపై వాగ్వివాదం జరిగింది. తమ పార్టీ అభ్యర్థి బి.హసీనా సంతకం ఫోర్జరీ చేసి.. నామినేషన్ ఉపసంహరించారని తెదేపా నాయకులు ఆరోపించారు.

గెలుపు కోసం వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థితో ఎన్నికల అధికారి ఫోన్​లో మాట్లాడి అభిప్రాయం కనుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి అధికార పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:

బీ-ఫారం ఇవ్వకపోవడంతో వైకాపా అభ్యర్థి కన్నీటి పర్యాంతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.