ETV Bharat / state

కర్నూలులో కొనసాగుతున్న తాగునీటి ఆందోళనలు - కర్నూలు ప్రజలు

కర్నూలు నగరం చుట్టూ నీరున్నా, తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని సాగునీటి సాధన సమితి ఆరోపించింది. తాగునీటి కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట సమితి సభ్యులు ఆందోళనకు దిగారు.

నీటి సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన కర్నూలు ప్రజలు
author img

By

Published : Sep 6, 2019, 7:30 PM IST

నీటి సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన కర్నూలు ప్రజలు

కర్నూలులో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు సాగునీటి సాధన సమితి ఆరోపించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన , సాగునీటి సభ్యులు..నగరం చుట్టూ నీళ్లు ఉన్నా ప్రజలకు మాత్రం, తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని మండిపడ్డారు. కర్నూలుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. .

నీటి సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన కర్నూలు ప్రజలు

కర్నూలులో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు సాగునీటి సాధన సమితి ఆరోపించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన , సాగునీటి సభ్యులు..నగరం చుట్టూ నీళ్లు ఉన్నా ప్రజలకు మాత్రం, తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని మండిపడ్డారు. కర్నూలుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. .

ఇదీ చూడండి

చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

Intro:ap_knl_112_06_bclugaa_gurthinchalani_darna_av_ap10131
రిపోర్టర్ :రమేష్ బాబు, వాట్సాప్ నెంబర:9491852499, కోడుమూరు, కర్నూలు జిల్లా.
శీర్షిక: బుడబుక్కల వారికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని ధర్నా


Body:కర్నూలు జిల్లా కోడుమూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ బుడబుక్కల (బొప్ప లాట) కులస్తులు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ ఈ కులానికి చెందిన వీరికి ఎలాంటి కుల దృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో చదువుకునే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పత్తికొండలో ఈ కులానికి చెందిన వారికి బి సి ఏ గా కుల ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారని చెప్పారు.


Conclusion:తక్షణమే వీరికి కుల సర్టిఫికెట్ ఇవ్వాలంటూ తాసిల్దార్ వెంకటేష్ నాయకు డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. తాసిల్దార్ మాట్లాడుతూ విచారించి సమస్య పరిష్కరిస్తామన్నారు. ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి గఫూర్ మియా, సిపిఐ మండల కార్యదర్శి మాధవ స్వామి పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.