ETV Bharat / state

కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన

రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

author img

By

Published : Oct 30, 2019, 9:21 AM IST

Student unions dharna about high court in Kurnool
కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన

రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శ్రీభాగ్​ ఒప్పందం ప్రకారం జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన

రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శ్రీభాగ్​ ఒప్పందం ప్రకారం జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:

కర్నూలు ప్రధాన రహదారిపై న్యాయవాదుల వంటా వార్పు

Intro:ap_knl_11_29_high_way_ab_ap10056
రాయలసీమ లో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని కోరారు కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారి ద్రిబ్బందం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు కు న్యాయం చేయాలని రాయలసీమ విశ్వ‌విద్యాలయాన్ని బంద్ చేయించి... అనంతరం కర్నూలు, చిత్తురు జాతీయ రహదారిపై బైటాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి రాయలసీమలో హైకోర్టు, రెండవ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీ గా నిలిచి పోవడంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
బైట్. సునీల్ రెడ్డి. విద్యార్ధి సంఘం నాయకులు


Body:ap_knl_11_29_high_way_ab_ap10056


Conclusion:ap_knl_11_29_high_way_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.