ETV Bharat / state

అహోబిలం నరసింహాలయంలో ఘనంగా సుదర్శన యాగం

author img

By

Published : Oct 28, 2019, 7:15 PM IST

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహుని ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని... తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

హోమం నిర్వహిస్తున్న అర్చకులు
అహోబిల క్షేత్రంలో సుదర్శన హోమం

కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా.. దిగువ అహోబిలంలో స్వామివారికి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. కొండల్లో వెలసిన భార్గవ, పావన, వరాహ ఆలయాలకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు.

అహోబిల క్షేత్రంలో సుదర్శన హోమం

కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా.. దిగువ అహోబిలంలో స్వామివారికి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. కొండల్లో వెలసిన భార్గవ, పావన, వరాహ ఆలయాలకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

మంగంపేట జలపాత అందాలు అదరహో...!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.