ETV Bharat / state

కంటోన్మెంట్​ జోన్​లో ఎస్పీ పర్యటన

author img

By

Published : May 28, 2020, 3:40 PM IST

కంటైన్మెంట్ జోన్లలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. నియోజకవర్గంలో 31 కేసులు నమోదైనట్లు తెలిపిన ఆయన కర్నూలు, నంద్యాల తరహాలోనే ఇక్కడ కూడా కేసుల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు.

sp visited in containment zones
కంటోన్మెంట్​ జోన్​లను పరిశీలించిన ఎస్పీ

కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన... నియోజకవర్గంలో 31 కేసులు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల తరహాలోనే ఇక్కడ కూడా కేసుల నియంత్రణకు కృషి చేస్తున్నామని... దయచేసి ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వస్తే మాస్కులు ధరించి, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఫకీరప్ప కోరారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన... నియోజకవర్గంలో 31 కేసులు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల తరహాలోనే ఇక్కడ కూడా కేసుల నియంత్రణకు కృషి చేస్తున్నామని... దయచేసి ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వస్తే మాస్కులు ధరించి, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఫకీరప్ప కోరారు.

ఇవీ చూడండి...

జిల్లాలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.