ETV Bharat / state

ఆదోనిలో సింపుల్​గా పెళ్లి...విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

author img

By

Published : Nov 9, 2020, 1:16 PM IST

Updated : Nov 9, 2020, 1:28 PM IST

రాష్ట్రంలో వివాహా వేడుకలు చాలా సాదాసీదాగా జరుగుతున్నాయి. దాని ముఖ్యకారణం మారిన వధూవరుల ఆలోచన విధానం. ఆడంబరాలకు పోకుండా...సింపుల్​గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు యువతీ, యువకులు. తాజాగా ఇలాంటి వివాహామే కర్నూలుజిల్లా ఆదోనిలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో విందు ఏమి పెట్టారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

soft-drink-as-a-wedding-feast-in-adhoni
ఆదోనిలో వివాహా విందుగా శీతలపానీయం
ఆదోనిలో వివాహా విందుగా శీతలపానీయం

'ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు' అంటారు పెద్దలు. ప్రస్తుత కాలంలో పోటీ పడి మరీ పెళ్లికు ఖర్చు చేస్తుంటారు. చాలా మంది అవసరానికి మించి ఆడంబరాలకు పోతారు. దానికి భిన్నంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ వివాహం శీతల పానీయమే విందుగా మారింది. పట్టణంలోని ఫారీశమొల్ల ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ సనాభా, అజిమ్ భాయ్ దంపతుల చివరి కూతురు వివాహంలో పానియమే మాత్రమే బంధుమిత్రులకు విందుగా ఇచ్చారు.పెళ్లి ఖర్చులు తగ్గించాలని ...సాదాసీదాగా చేయాలనే మత పెద్దల మార్గదర్శనంతో ఈ పనికి పూనుకున్నట్లు బంధువులు తెలిపారు.

ఆదోనిలో వివాహా విందుగా శీతలపానీయం

'ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు' అంటారు పెద్దలు. ప్రస్తుత కాలంలో పోటీ పడి మరీ పెళ్లికు ఖర్చు చేస్తుంటారు. చాలా మంది అవసరానికి మించి ఆడంబరాలకు పోతారు. దానికి భిన్నంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ వివాహం శీతల పానీయమే విందుగా మారింది. పట్టణంలోని ఫారీశమొల్ల ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ సనాభా, అజిమ్ భాయ్ దంపతుల చివరి కూతురు వివాహంలో పానియమే మాత్రమే బంధుమిత్రులకు విందుగా ఇచ్చారు.పెళ్లి ఖర్చులు తగ్గించాలని ...సాదాసీదాగా చేయాలనే మత పెద్దల మార్గదర్శనంతో ఈ పనికి పూనుకున్నట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి:

పటాకుల పొగతో సాధారణం కంటే వేగంగా కరోనా వైరస్​ వ్యాప్తి

Last Updated : Nov 9, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.