ETV Bharat / state

నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరం ఆలయం - సంగమేశ్వరం ఆలయం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో కర్నూలు జిల్లాలో సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

Sangameshwaram temple submerged in water
నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరం ఆలయం
author img

By

Published : Aug 11, 2020, 8:21 AM IST


కర్నూలు జిల్లాలోని సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం నీటిలో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


కర్నూలు జిల్లాలోని సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం నీటిలో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి. 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.