కర్నూలు జిల్లాలోని సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం నీటిలో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి. 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ