ETV Bharat / state

రోడ్డు ప్రమాదాలపై న్యాయవాదుల అవగాహన

రోడ్డు ప్రమాదాలపై న్యాయవాదులు అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ అర్థమయ్యేందుకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రేడియం స్టిక్కర్లను వాహనాలకు అంటించే కార్యక్రమానికి కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు.

author img

By

Published : Jul 14, 2019, 3:23 PM IST

రేడియం స్టిక్కర్లతో ప్రమాదాలపై అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు న్యాయవాదులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా బార్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలకు రేడియం స్టిక్కర్లు అట్టించారు. కర్నూలు బ ార్ అధ్యక్షుడు జావర్ వలీ మాట్లాడుతూ... ప్రమాదాలపై సభలు, సమావేశాలు పెట్టడమే తప్ప... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

రేడియం స్టిక్కర్లతో ప్రమాదాలపై అవగాహన

ఇదీ చూడండి:అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు న్యాయవాదులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా బార్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలకు రేడియం స్టిక్కర్లు అట్టించారు. కర్నూలు బ ార్ అధ్యక్షుడు జావర్ వలీ మాట్లాడుతూ... ప్రమాదాలపై సభలు, సమావేశాలు పెట్టడమే తప్ప... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

రేడియం స్టిక్కర్లతో ప్రమాదాలపై అవగాహన

ఇదీ చూడండి:అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

London (UK), Jul 13 (ANI): England skipper Eoin Morgan ahead of final of World Cup 2019 credited rivals New Zealand for their performance and termed the team as tough. "New Zealand are extremely tough side with lot of skills and experience they were. They improved in group stage as we did, so we are striving to improve our performance,' said Morgan during press conference. England managed to pull off semi finals on an easy note against Australia. England won by 8 wickets. World Cup final will be played at Lord's Cricket Ground on July 14.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.