కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరించే యత్నాన్ని ప్రజా సంఘాల నేతలు వ్యతిరేకించారు. కర్నూలు రైల్వే స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఎందరికో ఉపాధి కల్పిస్తున్ప రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయకూడదని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఇదీ చూడండి: