ETV Bharat / state

జూదగాళ్ల నగదును తక్కువ చూపించారని పోలీసుల సస్పెన్షన్

author img

By

Published : Jun 28, 2020, 12:16 PM IST

జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించారని సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.

polices suspension in nandyala
నంద్యాలలో పోలీసుల సస్పెన్షన్

కర్నూలు జిల్లా నంద్యాల మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం జూదగృహంపై సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు దాడులు నిర్వహించారు.

కర్నూలు జిల్లా నంద్యాల మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం జూదగృహంపై సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు దాడులు నిర్వహించారు.

ఇదీచూడండి. 'కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.