ETV Bharat / state

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: శైలజానాథ్

author img

By

Published : Jun 8, 2021, 10:17 PM IST

కరోనా కట్టడిలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. మూడో దశ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

PCC president Shailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోదీ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. మూడో దశ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున... రాష్ట్రంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పనలోనూ జగన్ విఫలమయ్యారని... వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోదీ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. మూడో దశ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున... రాష్ట్రంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పనలోనూ జగన్ విఫలమయ్యారని... వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రానికి నష్టం..జగన్ అసమర్థతే కారణం: పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.