ETV Bharat / state

నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేత

కర్నూలు జిల్లా నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. భాజపా అభ్యర్థి మృతితో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : Apr 7, 2021, 10:14 PM IST

mptc, zptc elections stopped in nandhyala kurnool district
నంద్యాలలో జడ్పీటీసీ ఎన్నికల నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పరిషత్ ఎన్నికలు జరగనుండగా... కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో మాత్రం జడ్పీటీసీ ఎన్నికలు జరగడం లేదు. భాజపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కడఇండ్ల డేవిడ్ అనారోగ్యంతో మృతి చెందిన మేరకు.. ఈ ఎన్నిక ప్రస్తుతానికి నిర్వహించడం లేదు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పరిషత్ ఎన్నికలు జరగనుండగా... కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో మాత్రం జడ్పీటీసీ ఎన్నికలు జరగడం లేదు. భాజపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కడఇండ్ల డేవిడ్ అనారోగ్యంతో మృతి చెందిన మేరకు.. ఈ ఎన్నిక ప్రస్తుతానికి నిర్వహించడం లేదు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబుపై బదిలీ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.